వజ్జా నరసింహారావు కి నివాళులర్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Published: Saturday March 20, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 19 : ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి కొత్తూరు గ్రామంలో ఇటీవలి మృతి చెందిన నేలకొండపల్లి ఎంపీపీ. వజ్జా రమ్య. మామా గారైన నరసింహరావు గారి చిత్ర పటానికి. ఖమ్మం మాజీ యంపి పొంగులేటి శ్రీ నివసరెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం రాజ్ పల్లి పి ఏ సి ఎస్ మాజీ అధ్యక్షులు ఆలగడప అంజయ్య, సతీమణి షుగర్ వ్యాధితో కాలు కొట్టేయగా వారింటికి వెళ్లి వారికుటుంబం అధైర్య పడద్దు అని ధైర్యం చెప్పి మీకు అండగా నేను ఉన్నాను అని ని ధైర్యం అన్నారు.. ఈ కార్యక్రమంలో డి సి సి బి. మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య, నేలకొండపల్లి ఎంపీపీ. వజ్జా రమ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీష్, నేలకొండపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు. కోటి సైది రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు. గంజికుంట్ల వెంకన్న, వజ్జా శ్రీనివాస్, బట్ట పోతుల కిరణ్, తెజవత్ కోటేశ్వరరావు అనగని నరసింహ రావు, కొడాలి గోవిందా రావు, వైస్ ఎంపీపీ ప్రతనపు నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: