జిల్లా ఎస్పీ వినీత్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పాలు ,పండ్లు పంపిణీ చేసిన అశ్వాపురం సిఐ

Published: Tuesday October 18, 2022
 మండలంలోని హరిపా అండ్ రోస్ని  వృద్ధాశ్రమంలో ఆదివారం భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. జి  పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేసిన అశ్వాపురం సిఐ సిహెచ్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షైన్ వాజ్ బేగం, మెహర్ రాజ్, సారయ్య, ఏఎస్ఐ శ్రీనివాస్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area