7 వ వార్డులో టిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

Published: Monday October 04, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 3, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డు సీతారాంపేట్లో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ శ్రీలత రాంబాబు, సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ రైతు నాయకులు జనార్దన్ రెడ్డి, వార్డు అధ్యక్షులు వంశీ కృష్ణ , ప్రధాన కార్యదర్శి రవీందర్, వైస్ ప్రెసిడెంట్ శంకర్, నరసింహ, సురేష్, శ్రీకాంత్, నాగరాజు, పెద్దలు లక్ష్మా రెడ్డి, రామ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, యాది రెడ్డి, శంకర్, గణేష్, తదితరులు టిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముడుపు వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగబడును. అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తదితర అంశాలపై చర్చించి పార్టీ అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంతో నాయకులు కార్యకర్తలు తోడ్పడాలని వార్డులలో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించడం జరుగుతుంది.