పలు కుటుంబాలను పరామర్శించిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా

Published: Monday July 11, 2022
కోట రాంబాబు మధిర జూలై 10 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఆదివారం నాడు టిఆర్ఎస్ నాయకులు కెవిఆర్ హాస్పిటల్ అధినేత పలు కార్యక్రమాల హాజరు మండలం మర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరంశెట్టి కిషోర్ తల్లి  ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో ఇటీవలే అకాల మరణం పొందిన బొడ్డు ప్రసాద్ దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
 మధిర లోని సిద్దారెడ్డి బజారు నందు సీనియర్ ఫోటోగ్రాఫర్ దుబ్బాక వెంకటేశ్వరరావు గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాంబాబు తో పాటు టీఆరెఎస్ పార్టీ నాయకులు యన్నం కోటేశ్వరరావు, తడికమల్ల వెంకటేశ్వరరావు  నండ్రు శ్రీను  తదితరులు పాల్గొన్నారు.