గ్రంధాలయానికి పుస్తకాలు అందజేత

Published: Thursday April 01, 2021
వలిగొండ, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని శాఖ గ్రంధాలయానికి స్థానిక కొండా చంద్రమోహన్ పాఠకుల సౌకర్యార్థం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన తెలుగు, ఇంగ్లిష్ పుస్తకాలు గ్రంధాలయ చైర్మన్ వెంకటరమణ కు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పాలకుర్ల వెంకన్న, మహేష్, పిట్టల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.