సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ
Published: Tuesday May 11, 2021
పఠాన్చేరు, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా వ్యాధి వ్యాప్తిచెందకుండా డివిజన్లో ప్రతి ఒక్క ఇంటి ముందు డిఆర్ఎఫ్(డిసస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వెహికిల్ ద్వారా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశరు, ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు శ్రీనివాస్ నగర్ కాలనీ, మందుముల లో రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ దగ్గర ఉండి హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరిగింది. వారితో ప్రొద్దుటూరు లక్ష్మణ్, మంగలి మనయ్య, కుమ్మరి సత్యనారాయణ, ఏంటమలజీ సూపెర్వైసోర్ ఇజాజ్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: