తెలుగుదేశం పార్టీ ఆధ్వ్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే

Published: Wednesday April 12, 2023

యంతి మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోటౌన్ కన్వీనర్ మల్లాది హనుమంతరావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైననియోజకవర్గ కోఆర్డినేటర్, రాష్ట్ర నాయకులు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం చేకూరి శేఖర్ బాబు,

  ఈ సందర్భంగా వాసిరెెడ్డి రామనాథం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త, కుల, మత, జాతి, వర్గ, ల వివక్షత పై పోరాడారని, మహిళల అక్షరాస్యత కోసం  పాటశాలలు, వితంతు మహిళల కోసం ఆశ్రమము, స్థాపించడం, లాంటి అనేక అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహించారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్నీడి పుల్లారావు, మైనీడి జగన్ మోహన్ రావు, వేమూరి సునీల్ కుమార్, చెరుకూరి కృష్ణారావు, స్వామి,చట్టూ వెంకటేశ్వర్లు, రాయప్ప, కనకారావు, ముసిలి, ఏసోబు, తదితరులు పాల్గొన్నారు.