భాదిత కుటుంబాన్ని పరామర్శించిన అజ్మీరా హరి నాయక్
Published: Wednesday October 19, 2022
జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన:
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటి గూడ గ్రామంలో కల్వకోట అమృత ఇటీవల మరణించగా, ఈ విషయం తెలుసుకున్న బిజెపి ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీర హరి నాయక్, మంగళవారం రోటిగూడ గ్రామంలో భాదిత కుటుంబాన్ని ఓదార్చచారు. అదుకుంటామని వారికి భరోసా ఇచ్రాచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాదితులను మనోధైర్యంతో ముందుకు సాగాలని కోరారు. ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షురాలు గాజుల సుగుణ, బిజెపి నాయకులు శ్రవణ్, కయ్యం శ్రీను, నలుపు తిరుపతి, కయ్యం మల్లయ్య, సేపరి బాపు, ఉప్పు వెంకటేష్, ఉప్పు మల్లేష్, బండి రాజన్న, వడ్డేటి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: