భాదిత కుటుంబాన్ని పరామర్శించిన అజ్మీరా హరి నాయక్

Published: Wednesday October 19, 2022
జన్నారం, అక్టోబర్ 18, ప్రజాపాలన:
 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రోటి గూడ గ్రామంలో కల్వకోట అమృత ఇటీవల మరణించగా, ఈ విషయం తెలుసుకున్న బిజెపి ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీర హరి నాయక్, మంగళవారం రోటిగూడ గ్రామంలో భాదిత కుటుంబాన్ని ఓదార్చచారు. అదుకుంటామని వారికి భరోసా ఇచ్రాచారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భాదితులను మనోధైర్యంతో ముందుకు సాగాలని  కోరారు. ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షురాలు గాజుల సుగుణ, బిజెపి నాయకులు శ్రవణ్, కయ్యం శ్రీను, నలుపు తిరుపతి, కయ్యం మల్లయ్య, సేపరి బాపు, ఉప్పు వెంకటేష్, ఉప్పు మల్లేష్, బండి రాజన్న, వడ్డేటి శంకరయ్య, తదితరులు  పాల్గొన్నారు.