చర్చి కాలనీలో రూ 35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మేడిపల్లి, డిసెంబర్ 2 (ప్రజాప
Published: Saturday December 03, 2022
ఉప్పల్ డివిజన్ రామంతాపూర్లోని చర్చి కాలనీలో రూ 35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే
బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి
శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు వేముుల సంతోష్ రెడ్డి, ఎండి ముస్తక్, టీఆర్ఎస్ నాయకులు గరికె సుధాకర్, నరసింహారెడ్డి, కాలనీ అధ్యక్షులు సుధాకర్ ,గ్యాన్ పాల్ రెడ్డి ,రాయన్న ,తమస్ ,శాంతయ్య ,అలెగ్జాండర్ ,సతీష్ ,శౌరయ్య ,అలీమ్ ,లూకాస్ ,బొక్క సురేష్ ,బాల ,డేవిడ్ ,వినోద్ ,జ్ఞానయా,జోసఫ్ ,ఆంథోనీ రెడ్డి ,కృష్ణ ప్రియ ,చిన్న రావు ,రత్న రెడ్డి ,రాజు ,సందీప్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: