ప్రవేటు ఉపాధ్యాయులకు కూరగాయల పంపిణీ

Published: Monday April 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రెండవ విడత కరోనా ప్రబలుతున్న సందర్భముగా పాఠశాలలు మూసి వేయడంతో ఉపాధ్యాయులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వారికి స్థానిక తెలంగాణ కూరగాయల దుకాణం యజమాని గొలుసులు నర్సింహా సౌజన్యంతో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కూరగాయలు ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయిటిపాముల సత్యనారాయణ, రెబ్బ మల్లిఖార్జున్, సత్యనారాయణ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.