బైకులు ఢీకొని నలుగురికి గాయాలు

Published: Wednesday April 07, 2021
మధిర, ఏప్రిల్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఆరో తేదీమధిర మున్సిపాలిటీ పరిధిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన రెండు బైకులు ఢీకొని నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు దెందుకూరు నుండి మధిర కి వస్తున్న బైక్ పై గుర్రం అజయ్ కుమార్ వయసు 18 సంవత్సరాలు గుర్రం ధనలక్ష్మి వయసు 40 సంవత్సరాలు బోనకల్లు మండలం రాయనపేట నుండి బైక్ పై వస్తున్న వీరు  మరీదునాగేశ్వరరావు ఇతని వయస్సు 45 సంవత్సరాలు దార్ల నాజర ఇతని వయస్సు 40 సంవత్సరాలు వీరు మధిర వస్తుండగా ఎదురుగా బైక్ వచ్చి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి వీరిని 108 అంబులెన్స్లో లో కి ఎక్కించుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ శ్రీనివాసరావు వీరికి ప్రధమ చికిత్స అందిస్తూ వీరిని మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది