శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం

Published: Thursday March 03, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : మహాశివరాత్రి పురస్కరించుకొని ఉపవాసం ఉన్న భక్తులకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆ భగవంతుని ఆశీర్వాద ఉన్నందువలన ఇలాంటివి కార్యక్రమాలు చేపట్టాను ఈ కార్యక్రమంలో బిజెపి నియోజవర్గ ఇన్చార్జి కొత్త అశోక్ గౌడ్, కౌన్సిలర్ ముత్యాల భాస్కర్, కౌన్సిలర్ నల్లబొలు మమత శ్రీనివాస్ రెడ్డి, ఆదిభట్ల కౌన్సిలర్ పొట్టి ఐలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దండేo శ్రీశైలం, మల్లేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, సురముని సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు