ఇసుక ట్రాక్టర్ లు పట్టివేత

Published: Thursday August 05, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలో అమ్మక్కపేట్ నుండి డబ్బా వైపు వెళుతున్న అనుమతి లేకుండా 2 ఇసుక ట్రాక్టర్ లు ను పట్టుకొని తహశీల్దార్ కార్యాలయం నందు అప్పగించారు. ఆర్ ఐ భూమేశ్, వీఆర్వో  విజయ్, వీఆర్ఏ లు కైలాష్, ఉదయ్ రాములు, ఉన్నారు. ఈ ట్రాక్టర్ లు మెట్ పల్లి కి చెందిన పుదరి నర్సాగౌడ్ ట్రాక్టర్లుగా  గుర్తించారు.