శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము అన్నదానం వితరణ
మధిరమే 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శ్రీ దివ్య శిరిడి సాయిబాబా మందిరం దాతల సహకారంతో గురువారం నాడు అన్నదాన కార్యక్రమంవైశాఖ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబాదేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు
పాటిబండ్ల సత్యంబాబు ధర్మపత్ని పద్మజ
యలమంచిలి మోహన్ చంద్ర ధర్మపత్ని గౌతమి సౌమ్య ప్రగళ్ళపాటి వివేక్ చైతన్య ధర్మపత్ని శ్రావణి, శ్రీ శుభంకన్నఅన ప్రసాదం వితరణ చేసినారుఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గురువారం నాడు పేదలకు సాయి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం చేయటం ఆ సాయినాధునిి దీవెనలు వారు తెలిపారు ప్రతి గురువారం సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయటం గురువారం రోజు సాయంత్రం బాబా గారి పల్లకి సేవ భజన ఉంటుందని దివ్య సాయి ట్రస్ట్ వారు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, నిత్య సేవకులు పబ్బతి నాగేశ్వర రావు, మైలవరపు రాము, చల్లగుండ్ల సత్యవతి, దాతలు పాటిబండ్ల సత్యంబాబుల చేత అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు
Share this on your social network: