రైతు సమస్యలపై మంత్రి హరీష్ రావు ని కలిసిన బీసీ సంఘం నాయకులు.

Published: Wednesday December 14, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)             
   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి  గ్రామంలో ఉన్న తుమ్మల ఎత్తిపోతల పథకం మోటార్లు చెడిపోవడం వల్ల గత  3సంవత్సరాలుగా రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నరని. ఆ సమస్య తీర్చమని బీసీ సంఘం తరపున ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుక  వినతి పత్రం అందజేసిన బీసీ సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు  మహంకాళి రామారావు మరియు బృందం. ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు టి ఆర్  చందర్, జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, ఉపాధ్యక్షులు మెండే చంద్రశేఖర్, సమీర్ తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.