టీడీపీ సీనియర్ నాయకులు దొండపాటి కృష్ణమూర్తి కి నివాళులు అర్పించిన టీడీపీ కాంగ్రెస్ పలువురు

Published: Monday October 25, 2021

మధిర అక్టోబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి : పార్టీ జెండా కప్పి ఘనంగానివాళులర్పించికాంగ్రెస్ పలువురు ప్రముఖులు రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.వాసిరెడ్డి రామనాధం కిషోర్ మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాస రావు కృష్ణ ప్రసాద్ దొండపాటి వెంకటేశ్వరరావుమధిర మండలం, మటూర్ పేట గ్రామానికి చెందిన టీడీపీ మండల సీనియర్ నాయకులు దొండపాటి కృష్ణమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. కాగా ఆదివారం నాడు మటూర్ పేట గ్రామంలో దొండపాటి కృష్ణమూర్తి గారి నివాసానికి వెళ్లిన టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.వాసిరెడ్డి రామనాధం టీడీపీ శ్రేణులతో కలసి కృష్ణమూర్తి గారి పార్దివ దేహం పై టీడీపీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ కృష్ణమూర్తి గారు టీడీపీ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారుఅనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ నుండి ఆర్దిక సహాయం అందించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు రామరాజు విజయ్ కుమార్ మొండి తోక సుధాకర్ అయితే వెంకటేశ్వరరావు దా రా బాలరాజు చిలువేరు సాంబశివరావు కర్ణాటక రామారావు మిర్యాల కాశి గడ్డం సుబ్బారావు చిలువేరు బుచ్చి రామయ్య మాదాల రామారావుపలువురు టిఆర్ఎస్ నాయకులు సిపిఎం నాయకులు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర మండల టీడీపీ అధ్యక్షులు మార్నీడు పుల్లారావు సెక్రటరీ మాదాల నరసింహారావు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మేడిపల్లి రాణి, నాయకులు రాంబాబు, రామారావు అడ్వకేట్ నెల్లూరు రవి శ్రీనివాసరావు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు వాసిరెడ్డి ఉపేంద్ర తోట కృష్ణయ్య షైక్ బాజి పాశం రామనాదం నాగులంచ శ్రీను తదితరులు పాల్గొన్నారు