షర్మిలకు ఘన స్వాగతం పలికిన మద్దెల ప్రసాదరావు మధిర

Published: Thursday August 18, 2022
ఆగస్టు 17 ప్రజా పాలన ప్రతినిధి బుధవారం నాడు దళిత విభాగాలు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో
ఖమ్మం పట్టణంలో జరిగిన మాజీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాద రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి ఉన్నారు.