ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *బహుజనులకు రాజ్యాధికారం దక్కాలి* *బహుజన్ వ

Published: Saturday December 24, 2022
సమాజంలో అధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా పోరాడాలని బహుజన వాలంటరీ ఫోర్స్ రాష్త్ర కో-కన్వీనర్ బాబు నాయక్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి  చేరుకున్న సందర్బంగా  బివి ఎఫ్ రాష్ట్ర కో - కన్వీనర్ బాబు నాయక్ కినియోజకవర్గ అధ్యక్షులు గ్యార మల్లేష్ గారు* స్వాగతం పలికారు బహుజనులు అన్ని రంగాల్లో ముందజలో ఉండేలా ఐక్యమత్యంగ కృషి చేయాలన్నారు.
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో బివీఫ్ నూతన కమిటీలు
ఇబ్రహీంపట్నం బివిఎఫ్ అసెంబ్లీ కో కన్వీనర్ గా
పంది రాము,యాచారం మండల బివిఎఫ్ కన్వీనర్ గా
ధార రాఘవేందర్,కో కన్వీనర్ గా కొప్పు వంశీ,
అబ్దుల్లాపూర్ మెట్ మండల  బివీఎఫ్ కన్వీనర్ గా గడ్డం దను,కో కన్వీనర్ గా ఇరుగు శ్రీకాంత్,
ఆదిభట్ల మున్సిపాలిటీ కన్వీనర్ గా బంగారిగల్ల సంజయ్ ఖన్నా,కో కన్వీనర్ గా నర్శగల్ల రుధిర్, గార్లను నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో.
రాష్ట్ర EC మెంబర్ బొళ్ళ గణేష్ ముదిరాజ్ , రంగారెడ్ది జిల్లా ఇంచార్జీ గ్యార జగన్ , జిల్లా అధ్యక్షులు లింగం స్వేరో,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గోపగల్ల దాస్ , అబ్దుల్లాపూర్ మెట్ మండల కన్వీనర్లు బంగారి మైసయ్య , పచ్చల జంగయ్య P. మురళీ, మంచాల మండల కన్వీనర్ వంగాల కృష్ణ ప్రసాద్, ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బంగారిగల్లా మహేందర్  పంది పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.