రాచకొండ శివ లింగానికి ప్రత్యేక పూజలు చేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్య

Published: Saturday November 20, 2021
ఇబ్రహింపట్నం, అక్టోబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం కార్తీక పౌర్ణమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా సరి హద్దు రాచకొండ లోని శివలింగానికి అబిషేకం చేసి ప్రత్యేక పూజలు చేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ దంపతులు సందర్భంగా. జంగయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ని ప్రజలు సుఖ సంతోషలతో జీవించాలి అని అదేవుని కోరుకున్నారు