పలు దేవాలయంశ్రావణమాస ఉత్సవాలు మధిర జూలై 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువా

Published: Saturday July 30, 2022
మధిర శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయము శ్రావణ మాస మొదటి శుక్రవారం సందర్భంగా పూజ అనంతరం దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు . శ్రావణ మాస మొదటి రోజు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినారు చేసినారు.పూజ చేయించుకునే భక్తులు శ్రీమాన్ శేషాచార్యులు  ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం చేయించుకుని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు