అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న సీఎల్పీ లీడర్ మల్లు

Published: Monday November 14, 2022

భట్టివిక్రమార్క ఎర్రుపాలెం నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి
మధిర నియోజకవర్గం ఎర్రపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఆదివారం నాడు మాజీ ఎంపిటిసి వేమిరెడ్డి అంకమ్మ మనవడు కొడుకు అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన *తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత శాసన సభ్యులు "గౌ" శ్రీ మల్లు భట్టివిక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారి నిండు నూరేళ్లు ఆయుష్్ఆ్ రోగ్యం ఉండాలని వారు తెలిపారుజిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,టిపిసిసి సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండారి నరసింహ రావు,గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.