కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన..

Published: Saturday November 27, 2021
ఎర్రుపాలెం నవంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని సకున వీడు గ్రామంలో ఎంపీపీ  నిధుల సహకారంతో సకున వీడు ఎంపీటీసీ రామకోటయ్య ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్వర్టు కు శంకుస్థాపన చేస్తున్న ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాంబశివరావు, సకున వీడు సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మండల ఏఈ వాసు, సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, దేవరకొండ చిరంజీవి మరియు వార్డ్ మెంబర్స్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.