ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published: Thursday January 27, 2022
కొడిమ్యాల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయ అవరణలో చైర్మన్ మెన్నెని రాజనర్సింగరావు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సింగిల్విండో వైస్ చైర్మన్ గడ్డం కవిత .డైరెక్టర్లు. సీఈవో వొడ్నాల గంగాధర్ మరియు రైతులు సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: