ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022

కొడిమ్యాల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార  కార్యాలయ అవరణలో చైర్మన్ మెన్నెని రాజనర్సింగరావు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు సింగిల్విండో వైస్  చైర్మన్ గడ్డం కవిత .డైరెక్టర్లు. సీఈవో  వొడ్నాల గంగాధర్ మరియు రైతులు సిబ్బంది పాల్గొన్నారు.