ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి *అభివృద్ధికి అసలైన చిరునామా టిఆస్ పార్టీ . మ

Published: Thursday October 27, 2022
పల్లెసీమల అభివృద్ది తెలంగాణ పల్లెపల్లెనా స్పష్టంగా కనిపిస్తున్నదని, అభివ్వంకి అసలైన చిరునామా టిఆరాన్ పార్టీ మాత్రమేనని మార్కెట్ కమిటీ మాజీ చైర్మెక సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. తురకలాన్ గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అద్యక్షుడు సబ్బు యాదగిరి అద్యక్షతన జరిగిన కార్యకర్తల సమావే -శంతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పెంటకుప్పలు, పాడుబడిన ఇండ్లతో కునారిల్లిన పల్లెలు నేడు టిఆర్ఎస్ పాలనలో పల్లెపుగతితో రూపుణులు మార్చుకున్నాయని చెప్పారు. ప్రతి గ్రామానికి అద్భుతమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటివసతి, నాణ్యమైన కరెంటు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, పంపింగ్ యార్డు, చెత్త సేకరణకు ట్రాక్టర్లు. పంచాయితీ భవనాలు, కమ్యూనిటీహాళ్లతో నేడు తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికమైన పాలనతో పల్లెలు, పట్టణాలు సమగ్రాభివృద్ధిని చవిచూడగలుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఐదేండ్ల క్రితం కంటే మెరుగుపడిన పల్లెలను చూసి తమకు ప్రజల్లో స్థానం లేకుండా పోతుందనే అక్కసుతో టిఆర్ఎస్ నన్ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రతి పల్లెకు అభివృద్ధి, ప్రతి గడపకు సంక్షేమం చేరేవిదంగా కృషిచేసిన డీఆర్ -ఎస్ ఇరవై ఏండ్లు అధికారంలో ఉంటుందని ఆయన ధీమా పార్టీ మరో వృక్తంచేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కషకరెడ్డి ప్రత్యేక భారవతో నియోజక వర్గానికి విరివిగా నిధులు రాబట్టి అభివృద్దితో అగ్రగామిగా నిలబెట్టారని ఆయన కొనియాడారు. మండల పార్టీ అద్యక్షుడు చిలుకల బుగ్గరాములు, సర్పంచ్ యాదగిరి, ఎంపిటిసి నాగమణి, సింగితలిండో వైస్ చైర్మెన్ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, రైతుబంధు అద్యక్షుడు లక్ష్మయ్య, మాజీ సర్పంచ బీరప్ప, గ్రామ ప్రధానకార్యదర్శి జగదీష్, వెంకటేష్ భవదీయు వీరయ్య, బోడ సత్యం, వార్డు పణ్యులు పెద్ద సంఖ్యల (సజ్జయాదగితి' రవరలు. తుల్కేలోనే గ్రామ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు