మాదిగ విద్యార్థుల మహాసభ ఢిల్లీలో

Published: Thursday December 16, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): ఢిల్లీ కేంద్రంలో మాదిగ విద్యార్థుల మహాసభలో పాల్గొన్న కొడిమ్యాల మండలానికి చెందిన విద్యార్థులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కొరకై పార్లమెంట్లో పెట్టాలని కోరస్ ఈ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరిగిన మాదిగ విద్యార్థుల మహాసభలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు వర్గీకరణ గురించి పార్లమెంట్లో మాట్లాడి  మద్దతు తెలపాలని వారిని కోరడం అని అన్నారు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి సురుగు శ్రీను జగన్ కొత్తూరి రాజు, మల్యాల సందీప్, కొత్తూరి దేవయ్య. సురుగు అనిల్ కుమార్ కొత్తపెళ్లి రోహిత్ రామంచ అభిరామ్, శేఖర్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.