నేడు ఎలిమినేడు భూ బాధితుల సమస్యలు తెలుసుకోడానికి బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాక

Published: Tuesday February 22, 2022

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు కు 21 రోజు అనగా సోమవారం ఉదయం 10:30 నిముషాలకు ఎలిమినేడు రైతుల సమస్యలు తెలుసుకోడానికి బిసి కమిషన్ మెంబెర్ తల్లోజు ఆచారి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవ్వరి సమస్యలు వారు చెప్పుకోవొచ్చు అందరు కూడా ఎవ్వరి భూమి పేపర్లు వాళ్ళు జిరాక్స్ తీసుకోని రావాలి అని ఎలిమినేడు భూ బాధితుల కమిటీ అధ్యక్షుడు తెలిపారు.