ఇబ్రహీంపట్నం జూలై తేదీ 13 ప్రజా పాలన ప్రతినిధి.

Published: Thursday July 14, 2022

ఖానాపూర్‌ లొని సద్గురు సాయినాథ్ ఎకశిల మందిరము నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిపారు.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఖానాపూర్ గ్రామం లోని సత్యనారాయణ గుట్ట నందు  కొలువుదీరిన ఏకశిలా విగ్రహం షిరిడి సాయిబాబా వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సుమారు 2000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం లొ పాల్గొన్నారు.. ఇట్టి కార్యక్రమం లొ స్థానిక  శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ,BJP రాష్ట్ర నాయకులు జిట్ట బాలకృష్ణ రెడ్డి పార్టి రాష్ట్ర అదికార ప్రతినిది రాణి రుద్రమదేవి,IN TUC రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యదగిరి,మున్సిపాలిటీ కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, టిఆర్ఎస్ సీనియర్‌ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్,బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు నర్సింహ్మరెడ్డి, టిఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభాగము అధ్యక్షుడు జర్కొని రాజు,విద్యార్థి విబాగము అధ్యక్షుడు నిట్టు జగదిష్ trs ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుక బుగ్గ రాములు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిలమొని రవిందర్,. టిఆర్ఎస్ 10 వార్డ్ అధ్యక్షుడు మహెందర్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు కిరన్,గురుకుల విద్యఫిఠ్ ప్రిన్స్ పాల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుడు పౌర్ణమి ఉత్సవాలను పురస్కరించుకొని విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున మడుపు శ్రీ రమ్య వేణుగోపాల్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.