జయశంకర్ సార్ ఆశయ లను ముందుకు తీసుకెళ్దాం

Published: Saturday August 07, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 06, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనలోనే పటిమను చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని అని టిఆర్ఎస్ యువ నాయకులు వనపర్తి బద్రీనాథ్ గుప్తా. ఎండి. జానీ పాషా అన్నారు. మంచాల మండల కేంద్రంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణను ముందుకు తీసుకపోతాము అంటూ ఆయన త్యాగాల పటిమను సాధించిన ఘనత వల్లే తెలంగాణను అసాధించుకుంనుమని వారు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ముందుకు దూసుకుపోవాలని ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో మహేందర్. బొట్టు ప్రవీణ్ నాయక్. TRSV నాయకులు ఆవుల ప్రశాంత్ యాదవ్. పరమేష్ జల్దీరెడ్డి కొత్తపెళ్లి సాయి గౌడ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.