తిమ్మాపూర్ వాగు వరదలో కొట్టుకుపోయిన నవ వధువు కుటుంబానికి ఆర్థిక చేయూత

Published: Wednesday September 01, 2021

ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 

వికారాబాద్ బ్యూరో 31 ఆగస్ట్ ప్రజాపాలన : మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించామని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహ రెడ్డిలతో కలిసి మృతురాలు ప్రవళిక కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.