మున్సిపల్ పరిధిలో సీతారామ్ పేట్ గ్రామంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు

Published: Thursday January 27, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 7వ వార్డులో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పలుచోట్ల జెండా ఎగరేయడం జరిగింది వార్డ్ కౌన్సిలర్ శ్రీలతరాంబాబు సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, అధ్యక్షుడు వంశి కృష్ణ రెడ్డి, కార్యదర్శి రవి గారు, అంగన్వాడి టీచర్ శోభ, గుడి కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రైతు అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మరియు యాది రెడ్డి, k.యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, శ్రీ కాంత్, గణేష్, నరసింహ మరియు వార్డ్ పెద్దలు యువకులు అందరూ కలిసి ఈ రోజు వార్డ్ ఆఫీసులో, అంగన్వాడి కేంద్రంలో, స్కూల్లో మరియు ఆర్ కేడి కాలనీలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతారాం పేట్ గ్రామం ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కౌన్సిలర్ శ్రీ లత రాంబాబు తెలిపారు.