మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి

Published: Tuesday November 30, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి : పురస్కరించుకొని యాచారం మండలంలో కొత్తపల్లి గ్రామంలో విద్యార్థి, యువజన సంఘం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతదేశం మొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కంబాలపల్లి సైదులు, గ్రామ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు శివ ప్రసాద్, శ్రీకాంత్, ప్రజా సంఘం నాయకులు జంగయ్య, శివ, మరియు సత్యనారాయణ, రమేష్, కృష్ణ, మొగిలయ్య, యాదయ్య, యాదగిరి, జంగయ్య, ప్రశాంత్, జంగయ్య రాజు, శివ, శంకర్, విద్యార్థి యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు