లక్ష్మీపురం గ్రామంలోవ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు

Published: Wednesday August 18, 2021
బోనకల్లు, ఆగష్టు 17, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలంలక్ష్మీపురం గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రారంభించడం జరిగింది. లక్ష్మీపురం గ్రామంలో కరోనా టీకాను ప్రజల అందరకువేయడం జరుగుతుంది ప్రజలందరూ టికాను వేయించుకుని ఆరోగ్యం గా ఉండాలని సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు అందరూ ఈ కరోనా టీకాను వినియోగించుకోవాలని అందరికీ తెలియజేశారు. అదేవిధంగా వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి ఉప సర్పంచ్ ఉమా సెక్రెటరీ శివుడు ఏఎన్ఎం నవనీత ఆశ వర్కర్లు ఎంపీడీవో మరియు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.