మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ కార్యక్రమం

Published: Tuesday April 04, 2023

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిధి): జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వికలాంగులకు ఉచితంగా ఇస్తున్న బస్ పాస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ మేయర్ కావ్య పాల్గొని బస్ పాస్ లను లబ్దిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వికలాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షుడు

మొనార్ దుర్గా ప్రసాద్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, పాల్గొన్నారు.