మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిథి)

Published: Saturday December 17, 2022

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిథి): మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన ఇందు అనే పదేళ్ల బాలిక. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం దమ్మాయిగూడలోని అంబేద్కర్ నగర్ చెరువులో లభ్యమైంది.