మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిథి)
Published: Saturday December 17, 2022
మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిథి): మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది.గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన ఇందు అనే పదేళ్ల బాలిక. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం దమ్మాయిగూడలోని అంబేద్కర్ నగర్ చెరువులో లభ్యమైంది.
Share this on your social network: