తాండు ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ మండల పరిధిలోని
Published: Monday February 20, 2023
భూకైలాస్ జ్యోతిర్లింగేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఆదివారం రోజు కూడా భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. పూజలు చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. .జాతర సందర్భంగా దేవాలయం సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల కొందరు శివరాత్రి ఉత్సవం సందర్భంగా ఫోటోలు దిగి అక్కడికక్కడే తీసుకున్నారు వైభవంగా జాతర పాల్గొన్న భక్తులకు భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవర్ శుభాకాంక్షలు తెలిపారు.
Share this on your social network: