తెలంగాణ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు ప్రజా ప్రస్థానంపాదయాత్రమేము సైతం అంటూ ఉమ్మడి

Published: Saturday June 04, 2022

తెలంగాణ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు ప్రజా ప్రస్థానంపాదయాత్రమేము సైతం అంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్లు మధిర జూన్ 3 ప్రజా పాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో శుక్రవారం నాడు ఖమ్మం ఉమ్మడిజిల్లా కోఆర్డినేటర్ కన్వీనర్ మేము సైతం అంటూ రాష్ట్ర వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలుకి మద్దతుగా ప్రచారంలో భాగంగా రోడ్డుపక్కన ఆహారం తీసుకుంటున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావురాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతుంది. జిల్లాలో షర్మిల పాదయాత్ర విజయవంతం చేసేందుకు  నిరంతరం కృషి చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా  పరిషత్ మాజీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాదరావు పార్టీ కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉంటూ మధ్యాహ్న భోజనాన్ని సైతం రోడ్డు పక్కనే భోజనం తీసుకుంటున్నారు. ఒకవైపు పాదయాత్ర విజయవంతం కోసం స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ మరోవైపు జనసమీకరణ చేస్తూ షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. పాదయాత్రలో షర్మిలతో పాటు వారు నడుస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత మధ్యాహ్నం భోజనం రోడ్డు పక్కన చెట్ల కిందనే వారు భోజనం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. భోజనానంతరం పుచ్చ ముక్కలు తింటున్న ఫోటోలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ప్రజల నుండి ప్రజా ప్రతినిధి అభిమానుల నుండి మేము సైతం మీకు అండగా ఉంటాం అభిమానులు కోరుకుంటున్నారు