రథసప్తమి సందర్భంగా పురవీధుల్లో ఊరేగింపుగా సీతారామచంద్ర స్వామి
Published: Saturday February 20, 2021
మధిర, ఫిబ్రవరి 19, ప్రజాపాలన: రథసప్తమి సందర్భంగా పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాలయ కమిటీ చైర్మన్ దొడ్డ మురళి కృష్ణ ధర్మ కర్తలు వేములపల్లి విశ్వనాథం ఆవుల రామకృష్ణ బాణాల శంకరాచారి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ కపిలవాయి జగన్ మోహన్ రావు ఆర్య వైశ్య కళ్యాణ మండపం నూతన అధ్యక్షుడు కురు వెళ్ళ కృష్ణ, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగా, చలువాది కృష్ణమూర్తి, శివాలయం ధర్మకర్త పరిశా శ్రీనివాసరావు వికాస తరంగిణి చైర్మన్ కుంచం కృష్ణారావు నల్లగొండ వంశీ పల్లపోతు నరసింహారావు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పారాయణ మహిళా భక్త బృందం పాల్గొన్నారు
Share this on your social network: