ప్రజాసేవే లక్ష్యం 9 సార్లు రక్తదానం - చిట్యాల నవకాంత్
Published: Saturday February 25, 2023
జగిత్యాల, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): సమాజ సేవకుడు రాఘవపేట్ గ్రామ వాసి చిట్యాల నవకాంత్ తొమ్మిది సార్లు రక్తదానంచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. యువతకు పిలుపునిస్తూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని పైగా రక్తం శుద్ధి జరిగి భవిష్యత్తులో దాతలకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని తెలియజేశారు.
Share this on your social network: