తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి ప్రజలు ఐక్యమత్యంతో
Published: Tuesday December 20, 2022
ఉండాలని తండ్రి ఎమ్మెల్యే శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూర్ జెపిఆర్ గార్డెన్ లో ఐక్యత క్రైస్తవ వేడుకల్లో ఆంధ్ర శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవుల అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేస్తాం ఆయన తెలిపారు. క్రైస్తవ మత పెద్ద పీటర్ మాట్లాడుతూ క్రైస్తవుల ఐక్యమత్యంతో ఉండే సంవత్సరం పరిష్కరించుకోవాలని దేవదాయ మహిమతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జీవరత్నం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: