జోరుగా కొన సాగుతున్న జోడయాత్ర.

Published: Wednesday April 19, 2023
ఎర్రుపాలెం ఏప్రిల్ 18 మంగళవారం( ప్రజాపాలన ప్రతినిధి) మండల పరిధిలోని తెల్ల పాలెం గ్రామంలో రెండవ రోజు విస్తృతంగా కాంగ్రెస్ గడప గడప ప్రచారం కొనసాగుతుంది మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ కన్యాకుమారినుండి .కాశ్మీర్ వరకు చేపట్టిన జోడోయా గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తామని క్లుప్తంగా వివరిస్తున్నారు .ఇప్పటివరకు అధికారంలో బిజెపి ,టీఆర్ఎస్ ,పార్టీలు కుటిల మోసాలను ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు ,గడపగడప ప్రచారం పెద్ద ఎత్తున కార్యకర్తలతొ కలిసి కొనసాగిస్తున్నారు .కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి ,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, సొసైటీ ఉపాధ్యక్షులు కడెం శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి ,మేరీ చెన్నయ్య ,కంచర్ల వెంకట నరసయ్య, షేక్ జానీ పాషా ,పిల్లి బోసు బాబు, గుడేటి.బాబురావు , పిచ్చిరెడ్డి ,అరవింద్ రెడ్డి ,దేవరకొండ వెంకటరత్నం ,ఉప సర్పంచ్ దేవరకొండ అనిల్ కుమార్ ,రాజేష్ ,దేవరకొండ ఏడుకొండలు ,వేమిరెడ్డి జనార్దన్ రెడ్డి ,పెద్ద నరసింహారెడ్డి ,గుర్రాల రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిళా కార్యకర్తలు. గడపగడప ప్రచారంలో పాల్గొన్నారు .