గణేష్ నవరాత్రులు ఉత్సవాలకు నిమర్జన ఏర్పాట్లు చేస్తున్నా వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సావలల్లో భాగంగా వినాయక విగ్రహాలను నిమర్జనం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే స్వంత నిధులు 5లక్షల రూపాయలతో గోశాలలో చెక్ డ్యామ్ మరమ్మతుల కొరకు ఇవ్వడం జరిగింది.ఇట్టి పనులను ఇబ్రహీంపట్నం తెరాస నాయకుల పర్యావిక్షటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపాలిటీ తెరాస అధ్యక్షులు అల్వల్ వెంకట్ రెడ్డి మున్సిపాలిటీ వైస్ చేర్మన్ ఆకుల యాదగిరి మున్సిపాలిటీ కమీషనర్ ఎండీ యూసుఫ్ వార్డు కౌన్సిలర్ లు నీళ్ల భాను బాబు, భర్తకి జగన్, తెరాస నాయకులు యాచారం రవీందర్, ముత్యాల నరేష్, నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి కసరమోని మల్లేష్, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.....