చిరపంగి వరుణ్ కు శ్రద్ధాంజలి ఘటించిన తెలుగుదేశం నాయకులు
Published: Monday June 21, 2021
మధిర, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ప్రమాదవశాత్తూ మృతి చెందిన తెలుగుదేశం కుటుంబ సభ్యుడు చిరపంగి వరుణ్ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్ధిక సహాయం తెలుగుదేశం తరపున అందజేసారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మైనీడి జగన్మోహన్ రావు చిరపంగి ఆశీర్వాదం చిరపంగి కిరణ్ శ్రీనివాస్ జయమ్మ గట్టిగుండ రాణి గద్దల ప్రకాశరావు గూడెల్లి నాగేశ్వరరావు ఈశ్వరరావు తదితర కాలనీ పెద్దలు పాల్గొన్నారు మృతిని ఇరువైపుల ఉన్న చిరపంగి గట్టిగుండెల వార్ల కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి అందించిన, అందిస్తున్న- సహాయాన్ని కొనియాడారు వరుణ్ మృతి పార్టీకి తీరని లోటు అని బాధపడ్డారు ప్రమాద సంఘ్ టన సమయంలో వరుణ్ తాను కొనవూపిరితో ఉన్నా తన ఫైనాన్స్ యజమానివి తనవద్దనున్న 94,600 రూపాయలను యజమానికి అంద జేయముని తన బావమరిది కిరణ్కు ఫోన్ చేసిన అతని నిజాయతీ విషయాన్ని జ్ఞాపకార్థ కూడికనందు అందరూ తలచుకున్నారు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Share this on your social network: