తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ

Published: Wednesday March 30, 2022
వైరా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి పార్టీ ఆఫీస్ ముందు జండా ఎగరావేశారు ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చెరుకూరి చలపతిరావు గారు పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమన్ని ప్రారంభించారు అనంతరం పట్టణ అధ్యక్షులు కిలారు సురేంద్ర పర్స రామకృష్ణ మరియు తెలుగుయువత అధ్యక్షులు నూకవరపు అయ్యప్ప చౌదరి ఆధ్వర్యంలో మోటారసైకిల్ ర్యాలీ వైరా పట్టణ నందు నిర్వహించి నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించి కార్యకర్తల సమక్షంలో 40వ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేసారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు చావా ఉషారాణి, మహిళా కార్యదర్శి కొండపల్లి లింగమ్మ నిహారిక నాయకులు మేదరమెట్ల పూర్ణచందర్ రావు చావా కాంతారావు మోతుకూరి వెంకటేశ్వరావు తాళ్లూరి కోటేశ్వరరావు మద్దిన్ని రామారావు మాజీ సొసైటీ అధ్యక్షులు మండదాపు మధుసూదన్ రావు చిట్యాల పుల్లయ్య సైదులు అంజిరావు కోడెదాసు నారాయణ కి.కృష్ణప్రసాద్ దినేష్ సూర్యదేవర వెంకట కృష్ణ శ్యామసుందర్ గారు అభిమానులు పాల్గొన్నారు