దళితులకు భూమి దక్కేంతవరకు తెలంగాణ వైఎస్సార్ టిపీ డిమాండ్

Published: Tuesday October 04, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి.దళితులకు భూమి దక్కేంతవరకు  తెలంగాణ వైఎస్సార్ టిపీ డిమాండ్*


కనికరం లేని ఎమ్మెల్యే రైతుల భూములు లాక్కున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో ఖానాపూర్ కి చెందిన 43/1 సర్వే నెంబర్లు లావణ్య పట్టాను రైతుల నుంచి లాక్కొని రైతులను ఆగం చేసిండు 13 రోజులుగా కొనసాగుతున్న రైతుల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే మరియు అనుచరులు ఈ విషయం తెలుసుకొని వారికి అండగా నిలిచిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ ఇటుకల సుగుణ రెడ్డి గారు మరియు కొండ్రు తరుణ్ రాజ్ [రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు] బత్తుల విక్రమ్ విద్యార్థి విభాగ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు  సామల జశ్వంత్ రెడ్డి,రమేష్ ముదిరాజ్ ,వేణు గౌడ్   ఖానాపూర్ కు చెందిన బాధిత రైతులు వి.రమేష్ ముద్రమౌని .యాదయ్య, పి.దేవయ్య, వి.యాదయ్య ,పి.యాదయ్య, డి.బాలయ్య పి.అంజమ్మ, పి.రాములమ్మ, వి.సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.