జూదం ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Published: Friday May 21, 2021
జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అండూరు గ్రామ శివారులో చిత్తు బొత్తు (జూదం) వాడుతున్నారని సమాచారంతో జిన్నారం పోలీసులు దాడులు చేయగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు మిగతావాళ్లు పరారైనట్లు జిన్నారం ఎస్ఐ సమియూజమా తెలిపారు,వారిపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందున చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు
Share this on your social network: