శ్రీనిధి విద్యార్థులకుఫ్రీడంకప్ లో జిల్లా స్థాయి కి ఎంపికై మధిర
Published: Thursday August 18, 2022
ఆగస్టు 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు శ్రీనిధి కళాశాల విద్యార్థులకు ఫ్రీడం కప్ లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా స్థానిక మధిర టి టివీఎం పాఠశాలలో నిర్వహించిన వివిధ రకాల క్రీడల్లో జోనల్ లెవెల్ కి సెలెక్ట్ అయిన 10 మంది శ్రీనిధి విద్యార్థులు అలాగే ఈరోజు నిర్వహించిన 4 మండలాలు స్థాయి మధిర. ఎర్రుపాలెం. వైరా. బోనకల్ జోనల్ లెవెల్ లో U/17 కబడ్డీ లో జిల్లాకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు. బిఅజయ్ కుమార్ మరియు సిహెచ్. ఉపేంద్ర ను అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ బి.అంజన బాబు, ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు, డైరెక్టర్ చంధు, పీఈటి ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు అభినందించారు.
Share this on your social network: