మూటపెల్లి గ్రామములో ఘనంగా వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు

Published: Saturday July 09, 2022
రాయికల్, జూలై 08 (ప్రజా పాలన ప్రతినిధి):
దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని  పురస్కరించుకొని ఈ రోజున ఉదయం రాయికల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోమూటపల్లి గ్రామం లోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు వైయస్సార్ అభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.