సీఎం రిలీఫ్ పండ్ చెక్కు పంపిణీ

Published: Thursday March 02, 2023
బీరుపూర్, మార్చి 01 (ప్రజపాలన ప్రతినిధి):
బీరుపూర్ మండల్ కండ్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మల్లేష్ సీఎం రిలీప్ పండ్ ద్వారా మంజూరైన 8 వేల రూపాయల చెక్కును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో మంజురు కావడంతో తుంగూర్ గ్రామ సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేరుపూరి సుభాష్ ఉన్నారు.