సీఎం రిలీఫ్ పండ్ చెక్కు పంపిణీ
Published: Thursday March 02, 2023
బీరుపూర్, మార్చి 01 (ప్రజపాలన ప్రతినిధి):
బీరుపూర్ మండల్ కండ్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మల్లేష్ సీఎం రిలీప్ పండ్ ద్వారా మంజూరైన 8 వేల రూపాయల చెక్కును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో మంజురు కావడంతో తుంగూర్ గ్రామ సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేరుపూరి సుభాష్ ఉన్నారు.
Share this on your social network: