శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించిన-బి.జె.పి రాయికల్ పట్టణశాఖ

Published: Thursday July 07, 2022
రాయికల్, జూలై 06 (ప్రజాపాలన ప్రతి నిధి):
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ '121' వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో  పట్టణంలోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం చౌరస్తాలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి మాట్లాడుతూ
 శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ దేశసంస్కృతి,సంప్రదాయాలవిలువలను కాపాడుతున్న భారతీయజనతాపార్టీ స్థాపితంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ పాత్ర,త్యాగాలు ఎనలేనివని,శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క స్ఫూర్తితో బి.జె.పి ని కార్యకర్తలందరం ముందుకుతీసుకు వెళతామనితెలిపారు. ఈ కార్యక్రమంలో బి.జె.పిపట్టణఅధ్యక్షులు కల్లెడధర్మపురి,మహిళామోర్చజిల్లాఅధ్యక్షులు  భాగ్యలక్ష్మి, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు శ్రీకాంత్,కె మల్లారెడ్డి,మల్లేష్ యాదవ్,కునారపు భూమేష్,శ్రీనివాస్  కార్యదర్శి సతీష్, ప్రేమ్, రామకృష్ణ,సంతోష్ కోశాధికారిశంకర్,ఆశన్న, సతీష్,లక్ష్మికాంతం,  దళిత మోర్చా అధ్యక్షులుసంజీవ్,వెంకటాద్రి యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షులురవి,శ్రీగద్దే సుమంత్,సాయిరాం వెంకట్రెడ్డి,గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area