పీవీ నర్సింహారావుకు నివాళులర్పించిన మంత్రి మల్లారెడ్డి డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌ

Published: Wednesday June 29, 2022

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ లో కార్మికశాఖ  మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, 

పీర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,    ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగుల సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్ కోల్తురి మహేష్  
పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.